శ్రీ రాజరాజేశ్వర మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు

కరీంనగర్/గన్నేరువరం ఏప్రిల్ 8 (జాగో న్యూస్): శ్రీ రాజరాజేశ్వర మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మకు , మత్తడి పోషమ్మ కు బోనాలు సమర్పించారు, గ్రామాన్ని పచ్చగాకాపాడుతూ, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వర మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు మాధరి శ్రీనివాస్, మరియు సంఘ కార్యవర్గ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు