“సోనాటో ఫియస్టా”ఫ్రెషర్స్ డే వేడుకలు

కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 20 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణా కాలనిలో గల వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈసిఈ డిపార్ట్ మెంట్ అధ్వర్యంలో ” నోవాతో ఫియాస్టా” పేరుతో ఫ్రెషర్స్ డే వేడుకను శనివారం బి.టికి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విధ్యార్థులు, ప్రథము సంవత్సర నిచ్ఛార్థులను స్వాగతిస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా సీనియర్లు, జానియర్లు సంపుదాయ, మోడ్రనే దుస్తులతో హజరయ్యారు. హోరెత్తించే మర్నాటికీ, జానపద, పాశ్చాత సంగీతానికి అనుగుణంగా నృత్సాలు చేసి ఉరూతలూగించారు. వివిధ రకాల ఆటలతో జూనియుర్సీని ఆకట్టుకున్నారు. సాంసరృతిక కార్యక్రమాల అనంతరం విధ్యార్థిని, విద్యార్థులు ర్యాంప్ వాకీ పై అందాల నడకలతో హోయలు పోయారు. ఈ కారక్రమంలో భాగంగా కళాణాల జనరల్ సెక్రటరీ డా. జి. శ్రీనినాస్ రెడ్డి  ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. ఈ వేడుక వలన సీనియర్, జానియర్ విధ్యార్థుల మధ్య స్నేహ బావాన్ని పెంచుతుందని మరియు కమ్యూనికేషన్ దూరాన్ని తగ్గిస్తుందని మరియు అలాగే ప్రతి విధ్యార్థి తమ లక్ష సాధన కోసం సంకల్ప బలంతో చదివి ఉత్తమ ఫలితాలను సాధించి భవిషత్తులో ఉన్నాల్ శిఖరాలకు ఎదగాలని ఆకాక్షించాడు. కళాశాల ప్రిన్సిపాల్ , సిహెచ్. శ్రీనివాస్ గారు ప్రసంగిస్తూ సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెవ్స్, డేటా సైన్స్ సబ్జెక్ట్లలో అవగాహన పెంపొందించు కోవాలని మరియు చివరి సంవత్సరంలో జరిగే ప్రాంగా నియామ్యాలలో ఎంపిక కావాలని సూచించారు. ఈ కారుక్రమంలో జాయింట్ సెక్రట డి. శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా, వహిచ్, స్త్రీనివాస్ , డైరెక్టరీ విగ్వనాథ్ వినోద్, ప్రకాశ్ రెడ్డి, ఈ సిఈ విభాగాధిపతి డా. ఎ. వెంకటారెడ్డి, హెబ్& ఎస్ విభాగాధిపతి డా. సంధో, రెడ్డి, అధాప్రకులు మరియు అధ్యార్థిని, విధ్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు