మే 17 (జాగో న్యూస్): ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి ఆయన ఎమ్మెల్సీ కవితను కలిశారు. అనంతరం వారు కవితతో చర్చించిన అంశాలతో పాటు ఇతర అంశాలు వెల్లడించనున్నట్లు తెలిసింది.
