కెసిఆర్ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మల దగ్ధం

రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, మార్చ్ 16 (జాగో న్యూస్): అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ని ఉద్దేశపూర్వకంగా జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసిస్తూ ఆదివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అవమానించే విధంగా మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మల్యే తీరుపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

వన్ నేషన్ , వన్ ఎలక్షన్( జమిలి ఎన్నికల) తో ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు… *లోక్ సభ, అసెంబ్లీలకు కలిపి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ప్రజా ధనం ఆదా… *బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి…