దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలకు ఎమ్మెల్యే గంగులను ఆహ్వానించిన విద్యానగర్ బీరప్ప కురుమ యువజన సంఘం

కరీంనగర్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): కురుమల ఆరాధ్య దైవం దొడ్డి కొమురయ్య 98వ జయంతిని పురస్కరించుకుని విద్యానగర్లో నిర్వహించబోయే దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలకు హాజరు కావాలని కోరుతూ..కమిటీ బాధ్యులు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు తొంటి రాజేందర్ కమిటీ బాధ్యులు బండారి శేఖర్, మ్యాకల సంజీవ్, ఎల్కపెల్లి రాజేష్, చిగుర్ల రాజు, కర్రే రాజేందర్, సంద సంతోష్, బొడపట్ల కుమార్, కంబల్ల సంజీవ్ లు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు