కరీంనగర్/గన్నేరువరం, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): చొక్కా రావు పల్లె గ్రామం లో బూర బుధవ్వ ఇటీవల పరమపదించి నారు వారి కుటుంబ సభ్యులు మనుమలు బూర మనోహర్ .వినయ్ నీ పరామర్శించి. సంఘం తరఫున 25 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి. బూర శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి. బొల్లి రవీందర్ కోశాధికారి. తేల రవీందర్. ప్రచార కార్యదర్శి గాజుల లక్షమన్ సంఘం సభ్యులు వంగ సదానందం. ఓడ్నాల నరసయ్య. ఒడ్నాల తిరుపతి. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.
