అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులను సత్వరమే పూర్తి చేయాలి.. * స్కూల్ యూనిఫార్మ్స్, బుక్స్ పాఠశాలల ప్రారంభానికి ముందే అందించాలి.. * ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కారంపై దృష్టి సారించాలి.. * ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలి.. * రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి.. * రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి