ప్రజల మద్దతు, ఆశీర్వాదంతో దేశంలో మూడోసారి మోడీ ప్రభుత్వం… * ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ …. ఆరు గ్యారంటీలతో ప్రజలను నమ్మించి మోసం చేసింది… * ప్రజలకు అండగా నిలబడండి.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పై పోరాటాలకు సిద్ధంకండి… * జిల్లా కార్యవర్గ సమావేశంలో బిజెపి శ్రేణులు పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి…